Sunday, July 12, 2009

గీత పాలుత్రాగి అటుకులు తిని న నీకు జే జే !

సురపతి కుమరునకు ఏమి చెప్పెన్ ?
పూతనను ఎట్లు చంపెన్ ?
కుచేలునికి ఎట్లు సిరినోసగెన్?
గీత, పాలుత్రాగి, అటుకులు తిని న నీకు జే జే !

-ఆశీష్

ఈ పద్యంలో కృష్ణుడు ఏం ఏం చెశాడు అనేది ఉద్దేశం. ఆ సమస్యలో ఒక్క-ఒక్క సమాధాన్ని ఒక్క-ఒక్క ప్రశ్నతో అన్వయించడం వలన సమస్య అర్థం అవుతుంది.

No comments:

Post a Comment