సురపతి కుమరునకు ఏమి చెప్పెన్ ?
పూతనను ఎట్లు చంపెన్ ?
కుచేలునికి ఎట్లు సిరినోసగెన్?
గీత, పాలుత్రాగి, అటుకులు తిని న నీకు జే జే !
-ఆశీష్
ఈ పద్యంలో కృష్ణుడు ఏం ఏం చెశాడు అనేది ఉద్దేశం. ఆ సమస్యలో ఒక్క-ఒక్క సమాధాన్ని ఒక్క-ఒక్క ప్రశ్నతో అన్వయించడం వలన సమస్య అర్థం అవుతుంది.
Showing posts with label సమస్య పూరణం. Show all posts
Showing posts with label సమస్య పూరణం. Show all posts
Sunday, July 12, 2009
Subscribe to:
Posts (Atom)